ఇది ఉత్తరప్రదేశ్ పోలీసుల నిర్వాకం.
డ్యూటి లో ఆల్కహాల్ తాగిన వైనం..
LIKE | COMMENT | SHARE
నచ్చితె లైక్ కొట్టండి | షేర్ చేయండి
మరింత సమాచారం కొరకు ఈ పేజి ని లైక్ చేయండి
ఆంజనేయుడికి వెండి గద సమర్పించిన హరీశ్ రావు శ్రీరామనవమి సందర్భంగా ఆలయాలు శ్రీరామ నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. సాధారణ ప్రజలతో పాటు ఆయా పార్టీలకు చెందిన నేతలు ఇతర సెలబ్రిటీలు ఆంజనేయుడి ఆలయంతోపాటు రాముడి గుళ్లో ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో భాగంగానే మంత్రి హారీశ్ రావు సిద్దిపేట గణేశ్ నగర్ లోని ప్రసన్నాంజనేయ స్వామికి వెండి గదతో పాటు ఇతర ఆభరణాలు సమర్పించారు. అనంతరం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.
ప్రజలు ఏం తినాలో తినకూడదో నిర్ణయించే తీరు ఇదేనా? చచ్చిన మనిషి కాలుతున్న మెదడును తినే మహానుభావులున్న ఈ దేశంలో తమకు ఆహారమైన మాంసాన్ని తినే సాధారణ ప్రజలు పాపాత్ములా? ఒక పెద్ద రాష్ట్రం ఇప్పుడు మాంసం లేక.. ఉన్నా దొరక్క అల్లాడుతోంది. అక్రమ కబేళాలు ఉండకూడదన్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు సక్రమ కబేళాలను కూడా మూసివేసేంత భయ వాతావరణాన్ని సృష్టించడంలో నూటికి నూరుపాళ్లూ విజయవంతంమైంది. దీనిఫలితం మాంసాహారం అలవాటైన 80 శాతం జనాలకు మాంసం దొరక్కుండా పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా కబేళాల నిర్వాహకులు సమ్మె చేయటంతో ఎలాంటి మాంసం కూడా అందుబాటులో లేకుండా పోయింది. ఫలితం.. ఉత్తరప్రదేశ్ ఇప్పుడు అక్షరాలా కూరగాయల భోజనం చే్స్తోంది. అసలు విషయం ఏమిటంటే మాంసాహారుల తిండి పద్ధతిని ఇలా ఎన్నాళ్లు అడ్డుకుంటారున్నదే. ఈ దేశ ప్రజల అదృష్టమో లేక దురదృష్టమో కానీ.. యోగులు అధికారంలోకి వచ్చినంత మాత్రాన జనం తిండి పద్ధతులను ఈ విధంగా కంట్రోల్ చేస్తారా, చేయవచ్చా.. జంతువుగా ఆవిర్భవించినప్పటి నుంచి మనిషి అలవాటు చేసుకున్న ఆ సహస్రాబ్దాల మాంసాహార అలవాటును కబేళాలు మూసివేసి ఎన్నాళ్లు అడ్డుకుంటారు అన్నదే ఇప్పుడు పజిల్గా మారిం...
'ఏలూరుపాడులో సినీనటులు నరేష్, పవిత్ర లోకేష్ సందడి చేశారు. ఓ గ్రామంలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన వారు ప్రధాన కూడలిలో ఉన్న అల్లూరి సీతారామరాజు, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. '
Comments
Post a Comment