ఇది ఉత్తరప్రదేశ్ పోలీసుల నిర్వాకం.
డ్యూటి లో ఆల్కహాల్ తాగిన వైనం..
LIKE | COMMENT | SHARE
నచ్చితె లైక్ కొట్టండి | షేర్ చేయండి
మరింత సమాచారం కొరకు ఈ పేజి ని లైక్ చేయండి
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
Comments
Popular posts from this blog
విజయ పాల ధర పెంపు హైదరాబాద్: తెలంగాణలో మరోసారి పాల ధరలకు రెక్కలు వచ్చాయి. తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ హైదరాబాద్: తెలంగాణలో మరోసారి పాల ధరలకు రెక్కలు వచ్చాయి. తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ ద్వారా సరఫరా చేస్తున్న విజయ తెలంగాణ డెయిరీ పాలపై లీటరు రూ.1 పెరిగింది. పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వినియోగదారులు సహకరించాలని డెయిరీ ఎండీ నిర్మల విజ్ఞప్తి చేశారు. హోల్మిల్క్ 500 మిల్లీలీటర్ల ధర రూ.26 నుంచి రూ.26.50కు పెరిగింది. స్డాండడైజ్డ్ మిల్క్ రూ.22 నుంచి 22.50కు, టోన్డ్ మిల్క్ రూ.20.00 నుంచి రూ.20.50 చొప్పున పెరిగాయి. ద్వారా సరఫరా చేస్తున్న విజయ తెలంగాణ డెయిరీ పాలపై లీటరు రూ.1 పెరిగింది. పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వినియోగదారులు సహకరించాలని డెయిరీ ఎండీ నిర్మల విజ్ఞప్తి చేశారు. హోల్మిల్క్ 500 మిల్లీలీటర్ల ధర రూ.26 నుంచి రూ.26.50కు పెరిగింది. స్డాండడైజ్డ్ మిల్క్ రూ.22 నుంచి 22.50కు, టోన్డ్ మిల్క్ రూ.20.00 నుంచి రూ.20.50 చొప్పున పెరిగాయి.
జియో కి షాక్: నెలకు రూ 20లకే డాటా సేవలు.. న్యూఢిల్లీ: టెలికాం మార్కెట్లోకి రిలయన్స్ జియో ఎంట్రీతో ఉచిత ఆఫర్ల వెల్లువ కొనసాగుతోంది. ఏ ప్రిల్ 1 నుంచి ఒకవైపు జియో టారిఫ్ ప్లాన్స్లోకి ఎంట్రీ ఇస్తుండగా మరోవైపు అనేక స్వదేశీ, విదేవీ టెలికాం ఆపరేటర్లు తమ ప్లాన్లు సమీక్షించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ టెలికం బిజినెస్పై కెనడియన్ మొబైల్ తయారీ సంస్థ డాటా విండ్ కన్నేసింది. దీంతో టెలికాం స్పేస్ లో మరొక గేమ్ చేంజర్గా నిలవనుంది. 3జీ, 4జీ సేవలను అందించే దిశగా వ్యాపారాన్ని ప్రారంభించనుంది. ఖాతాదారులకు సంవత్సరానికి రూ.200 వద్ద డేటా సేవలను అందించడానికి ఆలోచిస్తోంది. బడ్జెట్ ఫోన్లు, తక్కువ ధరలకే ల్యాప్టాప్ లను అందిస్తున్న డేటా విండ్ భారత టెలికాం వ్యాపారంలోకి రూ.100 కోట్ల పెట్టుబడులతో ఎంట్రీ ఇస్తోంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా వర్చ్యువల్ నెట్వర్క్ ఆపరేటరింగ్ కోసం దరఖాస్తు చేసింది. దీనికి అనుమతి లభించిన మొదటి ఆరు నెలలపాటు సం.రానికి రూ.200 లతో డాటా సర్వీసులను అందించనుంది. ...
నా పేరు మధుకర్ మాది తెలంగాణా లో మంథాని గ్రామం. సమాజం అంతా గొప్పగా పొగిడి ఎంతో మర్యాదనిచ్చే దళిత కులం లో పుట్టాను. వయస్సు వచ్చిన తరువాత సమాజం చేత హీనంగా చూడబడే మున్నూరు కాపు అనే ఒక కులం అమ్మాయిని ప్రేమించాను. మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్ర్రాణం. మాది అగ్రకులం కాబట్టి మా పెద్దలు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు..అది తట్టుకోలేక నేను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించు కొన్నాను. మాములు గా అయితే కాలువ లోకి దూకి ఆత్మహత్య చేసుకోవచ్చు..కానీ నాది గొప్ప జాతి కదా..అందుకే చాలా పద్దతిగా అత్యంత దారుణంగా ప్రపంచంలో కనీ వినీ ఎరుగని రీతిలో ఆత్మహత్య చేసుకోవాలని తీర్మానించుకొన్నాను. అది నా ప్రేయసికి కూడా చెప్పాను తాను కూడా సరే అంది. ఏ చెరువులో దూకుతానో చెప్పాను కానీ ఎప్పుడు దూకుతానో చెప్పలేదు..నా లాగా ఇంకెవ్వడు ఆత్మహత్య చేసుకోలేడు అని ప్రపంచం నివ్వెరపోయేలా చేసుకున్నాను..ముందుగా..ఒక బలమైన కర్ర తీసుకొని నా పక్కటెముకలు నుజ్జు నుజ్జు ఆయ్యెన్తవరకు కొట్టుకొన్నాను..నా ముఖాన్ని నేనే రాయితో కొట్టుకొని నా కళ్ళు నేనే పొడుచు కొన్నాను. నా ప్రేమని ఇంకా వ్యక్తపరచాటానికి నా మర్మాంగాలను నేనే కోసుకొన్నాను..అయినా నాకు చావు రాలేదు.....
Comments
Post a Comment