విజయ పాల ధర పెంపు హైదరాబాద్: తెలంగాణలో మరోసారి పాల ధరలకు రెక్కలు వచ్చాయి. తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ హైదరాబాద్: తెలంగాణలో మరోసారి పాల ధరలకు రెక్కలు వచ్చాయి. తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ ద్వారా సరఫరా చేస్తున్న విజయ తెలంగాణ డెయిరీ పాలపై లీటరు రూ.1 పెరిగింది. పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వినియోగదారులు సహకరించాలని డెయిరీ ఎండీ నిర్మల విజ్ఞప్తి చేశారు. హోల్మిల్క్ 500 మిల్లీలీటర్ల ధర రూ.26 నుంచి రూ.26.50కు పెరిగింది. స్డాండడైజ్డ్ మిల్క్ రూ.22 నుంచి 22.50కు, టోన్డ్ మిల్క్ రూ.20.00 నుంచి రూ.20.50 చొప్పున పెరిగాయి. ద్వారా సరఫరా చేస్తున్న విజయ తెలంగాణ డెయిరీ పాలపై లీటరు రూ.1 పెరిగింది. పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వినియోగదారులు సహకరించాలని డెయిరీ ఎండీ నిర్మల విజ్ఞప్తి చేశారు. హోల్మిల్క్ 500 మిల్లీలీటర్ల ధర రూ.26 నుంచి రూ.26.50కు పెరిగింది. స్డాండడైజ్డ్ మిల్క్ రూ.22 నుంచి 22.50కు, టోన్డ్ మిల్క్ రూ.20.00 నుంచి రూ.20.50 చొప్పున పెరిగాయి.
Comments
Post a Comment