Posts

Showing posts from March, 2017
Image
ముల్ల పందిని మింగి.... నరకయాతన పడింది.. బ్రెజిల్‌: అనగనగా ఓ పాము. ఆకలేసి ముళ్ల పందిని మింగేసింది. కానీ ఆ తర్వాత జరగబోయే పరిణామాల గురించి ఆలోచించి ఉంటే దానికి ఇంత కష్టం వచ్చి ఉండేది కాదు. బోవా జాతికి చెందిన ఆ పాము కక్కుర్తిపడి ముళ్ల పందిని మింగేసింది. తీరా పంది కడుపులోకి వెళ్లాక దాని ముళ్లన్నీ పాము శరీరంలోంచి బయటకు చొచ్చుకువచ్చాయి. ఈ ఒళ్లు గగుర్పొడిచే ఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. పాము శరీరం నుంచిముళ్లు బయటికి రావడం గమనించిన స్థానికులు అదేదో వింత పాము అనుకుని వీడియో తీశారు. ఓ పక్క ముళ్లు గుచ్చుకుని శరీరం తూట్లు పడి ఆ పాము నరకయాతన పడుతుంటే దాని అరుపులు విని ఓ కుక్క దానిపై దాడి చేసింది. దాంతో ఆ పాము బాధ మరింత ఎక్కువైంది. కుక్క దాడి నుంచి తనని తాను కాపాడుకోవడానికి శరీరాన్ని ముడుచుకోవాలని ప్రయత్నించింది కానీ ముళ్లు గుచ్చుకుంటుండంతో ఏమీచేయలేని స్థితిలో ఉండిపోయింది. బోవా జాతికి చెందిన సర్పాలు ఎక్కువగా గబ్బిలాలు, ఎలుకలు, పక్షులు, బల్లులు తింటుంటాయి. వీటికి తిండి ఆరగించుకోవడానికి కసీనం నాలుగు నుంచి ఆరు రోజులైనా పడుతుంది
Image
విజయ పాల ధర పెంపు హైదరాబాద్‌: తెలంగాణలో మరోసారి పాల ధరలకు రెక్కలు వచ్చాయి. తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ  హైదరాబాద్‌: తెలంగాణలో మరోసారి పాల ధరలకు రెక్కలు వచ్చాయి. తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ ద్వారా సరఫరా చేస్తున్న విజయ తెలంగాణ డెయిరీ పాలపై లీటరు రూ.1 పెరిగింది. పెరిగిన ధరలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వినియోగదారులు సహకరించాలని డెయిరీ ఎండీ నిర్మల విజ్ఞప్తి చేశారు. హోల్‌మిల్క్‌ 500 మిల్లీలీటర్ల ధర రూ.26 నుంచి రూ.26.50కు పెరిగింది. స్డాండడైజ్డ్‌ మిల్క్‌ రూ.22 నుంచి 22.50కు, టోన్డ్‌ మిల్క్‌ రూ.20.00 నుంచి రూ.20.50 చొప్పున పెరిగాయి. ద్వారా సరఫరా చేస్తున్న విజయ తెలంగాణ డెయిరీ పాలపై లీటరు రూ.1 పెరిగింది. పెరిగిన ధరలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వినియోగదారులు సహకరించాలని డెయిరీ ఎండీ నిర్మల విజ్ఞప్తి చేశారు. హోల్‌మిల్క్‌ 500 మిల్లీలీటర్ల ధర రూ.26 నుంచి రూ.26.50కు పెరిగింది. స్డాండడైజ్డ్‌ మిల్క్‌ రూ.22 నుంచి 22.50కు, టోన్డ్‌ మిల్క్‌ రూ.20.00 నుంచి రూ.20.50 చొప్పున పెరిగాయి.

ఐపీఎల్ మళ్లీ మొదలవుతుంది

Image
ఐపీఎల్‌ ప్రారంభ వేడుకలకు శ్రద్ధాకపూర్‌! దిల్లీ: మరికొద్ది రోజుల్లో ప్రతిష్టాత్మక ఐపీఎల్‌-10వ సీజన్‌ ప్రారంభంకానుంది. ఏప్రిల్‌ 4న హైదరాబాద్‌లో ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్ల కోసం ఐపీఎల్‌ నిర్వాహకులు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రారంభ వేడుకలకు ఇతర రాష్ట్రాల నుంచి హాజరుకాలేని వారి కోసం ఏదైనా చేయాలని ఆలోచించిన నిర్వాహకులు కొత్త ఒరవడికి తెరలేపారు. ఈ సీజన్‌లో సుమారు 8 మైదానాల్లో ప్రారంభ వేడుకలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ప్రతి జట్టు హోమ్‌ గ్రౌండ్‌లో ఆడే తొలి మ్యాచ్‌కి ముందు ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌, బెంగళూరు, దిల్లీ, కోల్‌కతా, ఇండోర్‌, ముంబయి, పుణె, రాజ్‌కోట్‌లో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ క్రమంలో కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగే ప్రారంభ వేడుకల్లో శ్రద్ధాకపూర్‌ తన డ్యాన్స్‌తో అభిమానులను ఉర్రూతలూగించనుంది. ఈ కార్యక్రమానికి శ్రద్ధా తండ్రి శక్తి కపూర్‌ కూడా హాజరవుతారట. అలాగే రాజ్‌కోట్‌లో నిర్వహించే వేడుకల్లో టైగర్‌ ష్రాఫ్‌ ధూమ్‌ సినిమాలోని పాటకు నర్తించనున్నారు.

తెలంగాణ లో P&G విస్తరణ

Image
మంత్రి కెటిఆర్‌తో  కంపెనీ ప్రతినిధుల భేటీ హైదరాబాద్‌ : తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ (పి అండ్‌ జి) సన్నాహాలు చేస్తోంది. కంపెనీ కార్యకలాపాల విస్తరణపై రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కె తారక రామారావుతో పి అండ్‌ జి మేనేజింగ్‌ డైరెక్టర్‌ రజ్వానీ గురువారం నాడిక్కడ చర్చించారు. ఈ సందర్భంగా సంస్థ ఏర్పాటుకు, కార్యకలాపాల నిర్వహణకు ప్రభుత్వం అందించిన సహకారానికి రజ్వానీ..మంత్రి కెటిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌ సమీపంలో పి అండ్‌ జి ప్లాంట్‌ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో కంపెనీని విస్తరించనున్నట్లు రజ్వానీ వెల్లడించారు. సుమారు 1,200 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు రజ్వానీ తెలిపారు.
Image
దలితుడిగా పుట్టినందుకా ఇతను చేసిన పాపము... ఇదా నా దేశము నా దలితులకిచ్చిన గౌరవము... చట్టమా ? నువు ఎవరి పక్షం ... ? మంథిని లో కుల అహంకారీనికి మదుకర్ భళి...   వివరాలు మిత్రుడు రాము బీరెల్లి వాలు నుండి ...................................... ◆●◆ 19 మార్చ్ 1990 కంచికచెర్ల కోటేశు హత్య... మళ్ళీ... 14 మార్చ్ 2017 తెలంగాణాలో హత్య గావించబడ్డాడు..!!!!😢😢😢😢😢😢 ◆కథ పాతదే.... ◆కారణాలు పాతవే.... ◆కక్షలు పాతవే.... ◆■ పేర్లు మారాయి.. ◆■ ఊర్లు మారాయి.. తెలంగాణా రాష్ట్రంలో... మంథని మండలంలో.. అవును మనం పోరాడి సాధించుకున్న తెలంగాణ లో.. TRS నేతలే.. హంతకులు.. అవును.. బంగారు తెలంగాణా నిర్మాతలే ..!!! ఈ హత్యకు డైరెక్టర్లు.... ◆■ ఫ్యాక్షనిస్టు లను మరపించారు..!! ◆■ నరహంతక కమ్మ ,రెడ్డి కులాలను మరపించారు.. ◆■ కొత్త కధనాలు..ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యాలు.. ■◆ భయపెట్టే వ్యూహాలు.మ్ ◆●◆●◆●◆●◆ మాదిగ యువకుడు: మంథని మధుకర్...దొర జీతగాడు. మున్నూరు కాపు యువతీ... పాలేరును ప్రేమించింది... పెళ్లి చేసుకుంటానని కుటుంబంతో కొట్లాడింది... వీరి మధ్య ప్రేమకు సహకరించిన మిత్రుడు, కుటుంబ సభ్యుడే....

ప్రజలు తినే తిండి కూడా ప్రభుత్వ పర్మిషన్??

Image
ప్రజలు ఏం తినాలో తినకూడదో నిర్ణయించే తీరు ఇదేనా? చచ్చిన మనిషి కాలుతున్న మెదడును తినే మహానుభావులున్న ఈ దేశంలో  తమకు ఆహారమైన మాంసాన్ని తినే సాధారణ ప్రజలు పాపాత్ములా? ఒక పెద్ద రాష్ట్రం ఇప్పుడు మాంసం లేక.. ఉన్నా దొరక్క అల్లాడుతోంది. అక్రమ కబేళాలు ఉండకూడదన్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు సక్రమ కబేళాలను కూడా మూసివేసేంత భయ వాతావరణాన్ని సృష్టించడంలో నూటికి నూరుపాళ్లూ విజయవంతంమైంది. దీనిఫలితం మాంసాహారం అలవాటైన 80 శాతం జనాలకు మాంసం దొరక్కుండా పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా కబేళాల నిర్వాహకులు సమ్మె చేయటంతో ఎలాంటి మాంసం కూడా అందుబాటులో లేకుండా పోయింది. ఫలితం.. ఉత్తరప్రదేశ్ ఇప్పుడు అక్షరాలా కూరగాయల భోజనం చే్స్తోంది. అసలు విషయం ఏమిటంటే మాంసాహారుల తిండి పద్ధతిని ఇలా ఎన్నాళ్లు అడ్డుకుంటారున్నదే. ఈ దేశ ప్రజల అదృష్టమో లేక దురదృష్టమో కానీ.. యోగులు అధికారంలోకి వచ్చినంత మాత్రాన జనం తిండి పద్ధతులను ఈ విధంగా కంట్రోల్ చేస్తారా, చేయవచ్చా.. జంతువుగా ఆవిర్భవించినప్పటి నుంచి మనిషి అలవాటు చేసుకున్న ఆ సహస్రాబ్దాల మాంసాహార అలవాటును కబేళాలు మూసివేసి ఎన్నాళ్లు అడ్డుకుంటారు అన్నదే ఇప్పుడు పజిల్‌గా మారిం...
Image
Morning Breakfast in the Pocket. .. Sleep... Incomplete..  Are we stealing away Precious Sleep of Kids...  School time... Why not 10 am to 5:30 pm. #HRD_MINISTER 🙏🙏🙏 please think 🙏🙏🙏   Please Share as much as you Can..
Image
తెలంగాణ గల్ఫ్ వలస కార్మికులారా... ఏకం కండి ! ఈ పోస్ట్ ద్వారా 'ప్రవాసి మిత్ర' మన  కేటీఆర్ గారికి 'ఉగాది' శుభాకాంక్షలతో మన గల్ఫ్ సమస్యలు  తెలుపుదాం * దయచేసి విమర్శలు వద్దు.. విజ్ఞప్తులు మాత్రమే.. తెలంగాణ ఎన్నారై మంత్రి కేటీఆర్ గారు 'ఉగాది' సందర్బంగా ఎడారి జీవులకు ఒయాసిస్సులాంటి తీపి కబురు పంచుతారని ఆశిద్దాం. కొందరు గల్ఫ్ రిటర్నీలు మరియు ప్రస్తుతం గల్ఫ్ లో ఉన్న వలస కార్మికుల యొక్క కుటుంబ సభ్యులు కలిసి...  ఈ నినాదాలు కలిగిన ప్లకార్డులపతో జిల్లా కలెక్టరు కార్యాలయం వరకు ఊరేగింపుగా వెళ్లి వినతిపత్రం సమర్పించాలని అనుకుంటున్నాము  మేము వినతిపత్రం ఇచ్చేకంటే ముందే.. మన ఎన్నారై మంత్రి కేటీఆర్ గారు మా గల్ఫ్ కార్మికుల కోర్కెలన్నీ తీర్చి ఈ 'ఉగాది' కానుకగ మనకు అందిస్తారని  ఆశిద్దాం. అధికారంలోకి వచ్చి 33 నెలలు అయింది ! ఇకనైనా పట్టించుకోండి మా ప్రవాసులను ! 'తెలంగాణ ప్రవాసుల సంక్షేమం' పేరిట టిఆర్ఎస్ ఎన్నికల ప్రణాళిక-2014 లో వలసదారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి గల్ఫ్ ప్రవాసీ కార్మికుల సంక్షేమానికి బడ్జెట్ లో కనీసం రూ. 100 కోట్లు అయిన కేటాయించాలి ...